యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఇండోనేసియాలో రైలు ప్రమాదం: 8మంది దుర్మరణం
జకార్తా, శనివారం, 16 ఆగస్టు 2008   ( 16:50 IST )
ఇండోనేషియాలోని లాంపుంగ్ ప్రావిన్స్‌లో శనివారం జరిగిన రైలు ప్రమాదంలో 8మంది దుర్మరణం పాలయ్యారు. మరో 60మంది గాయపడ్డారు. ప్రయాణీకుల రైలు ఆగిఉన్న గూడ్సు రైలును ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు అన్నారు. లీమెక్స్ శ్రివిజయ ప్రయాణీకుల రైలు 300 మందితో ముందుకుసాగుతుంది.

రైళ్లు ఢీకొన్న ప్రమాదం కారణంగా అక్కడ చెల్లాచెదురుగా రైలు బోగీలు పడిపోయాయి. ప్రమాదానికి గురైన బోగీలను తొలగించే పనిలో రైల్వే అధికారులు నిమగ్నమైనారు. రైలు ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇండోనేసియాలో రైల్వే మౌలిక సదుపాయాలు అంతంతమాత్రం కావటంతో ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆర్మీ ఛీఫ్‌తో పాకిస్థాన్ ప్రభుత్వం మంతనాలు!
పరిశ్రమలు తెరిపిస్తాం: నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ
హెచ్-2B వీసాలో మార్పులకు ప్రతిపాదన: యూఎస్
జార్జియా నుంచి రష్యా దళాలు వెనక్కుతగ్గాలి: అమెరికా
నేపాల్ ప్రధానమంత్రిగా ప్రచండ కమల్
అభిశంసన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా: ముషారఫ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...