యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఆర్మీ ఛీఫ్‌తో పాకిస్థాన్ ప్రభుత్వం మంతనాలు!
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), శనివారం, 16 ఆగస్టు 2008   ( 15:14 IST )
ప్రథమ పౌరుడు పర్వేజ్ ముషారఫ్‌ వ్యవహారంపై ఆర్మీ ఛీప్ కియానీతో పాకిస్థాన్ ప్రభుత్వం మంతనాలు జరపటానికి సిద్ధమౌతుంది. ముషారఫ్‌తో ఒక ఒప్పందం చేసుకుని రాజకీయ సంక్షోభాన్ని అధిగమించాలని పీపీపీ, పీఎంఎల్-ఎన్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

పర్వేజ్ ముషారఫ్ అభిశంసనకు ముందుగానే రాజీనామా చేయకపోతే రాజకీయ సంక్షోభం మరింత తీవ్రతరం కానుందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ముషారఫ్ అభిశంసన వచ్చే మూడు రోజుల్లోపు పూర్తవుతుందని ప్రకటించారు. లేనిపక్షంలో ఆర్మీ ఛీప్ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

చట్టబద్ధంగా ఎన్నికైన కారణంగా తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అధ్యక్షుడు ముషారఫ్ ప్రకటించారు. తన పదవీ కాలం ముగిసేంతవరకూ ఆ పదవిలో కొనసాగుతానని ముషారఫ్ స్పష్టం చేశారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పరిశ్రమలు తెరిపిస్తాం: నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ
హెచ్-2B వీసాలో మార్పులకు ప్రతిపాదన: యూఎస్
జార్జియా నుంచి రష్యా దళాలు వెనక్కుతగ్గాలి: అమెరికా
నేపాల్ ప్రధానమంత్రిగా ప్రచండ కమల్
అభిశంసన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా: ముషారఫ్
భారత్‌కు బుష్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...