యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ముష్ అభిశంసన: అధికార పక్షాల మధ్య ఏకాభిప్రాయం
ప్రథమ పౌరుడు పర్వేజ్ ముషారఫ్ అభిసంశనపై పాకిస్థాన్ అధికార పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అధ్యక్షుడు ముషారఫ్ అభిశంసనతో పాటు, న్యాయమూర్తుల పునర్నియామకంపై పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములైన పీపీపీ, పీఎంఎల్- ఎన్ మధ్య ఎట్టకేలకు ఒక అవగాహన సాధ్యపడింది.

పాకిస్థాన్ ఎదుర్కొంటున్న వివిధ అంశాలపై పీపీపీతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని పీఎంఎల్- ఎన్ నాయకులు అన్నారు. రెండు పక్షాలు ఈ విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయని తెలిపారు. సింథ్ హైకోర్టు న్యాయమూర్తులను అధ్యక్షుడు ముషారఫ్ గత ఏడాది తొలగించారని వివరించారు.

న్యాయమూర్తుల పునర్నియామకం జరిగిన తర్వాత అధ్యక్షుడు ముషారఫ్ అభిశంసన పని చేపడతామన్నారు. బహుశా ఈ పని రోజుల్లోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యం చేయకూడదని ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయని వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్ ప్రభుత్వంలో తిరిగి చేరతాం: పీఎంఎల్- ఎన్
ఒలింపిక్స్‌కు హాజరు కావడాన్ని సమర్థించుకున్న సర్కోజీ
దక్షిణ ఒస్సెటియాకు మరిన్ని దళాలు పంపిన రష్యా
భారత్ అణు ఒప్పందానికి మద్దతివ్వండి: బౌచర్
ముషారఫ్ జన్మదినోత్సవం నాడే అభిశంసన!
పాక్ గిరిజన ప్రాంతంలో 70మంది ఉగ్రవాదుల హతం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...