యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
హిరోషిమా మృతులకు జపాన్ ప్రజల నివాళి
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు పడి హిరోషిమా నేలమట్టమై నేటికి సరిగ్గా 63 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆనాడు అణుబాంబు పేలిన దుర్ఘటనలో మృతి చెందిన వారికి జపాన్ ప్రజలు నివాళి అర్పించారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా వేసిన అణుబాంబు పడిన ఈస్ట్ మెమోరియల్ పార్క్‌కు ర్యాలీగా వచ్చిన ప్రజలు ఆనాటి మృతులకు అశృ నయనాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని యషువో క్రుకుడా కూడా హిరోషిమా మృతులకు నివాళి అర్పించారు.

రెండో ప్రపంచ యుద్ధం సాగుతున్న సమయంలో 1945 ఆగస్టు 6 ఉదయం 8.15 గంటల ప్రాంతంలో జపాన్‌పై అమెరికా అణుబాంబుతో దాడి చేసింది. అమెరికా వేసిన అణుబాంబు హిరోషిమా ప్రాంతాన్ని నేలమట్టం చేసింది. ఈ దుర్ఘటనలో ఆనాడు దాదాపు లక్షా నలభై వేలమంది మృతి చెందగా మరెందరో అంగ వికలాంగులుగా మిగిలారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అర్ధాంతరంగా ముగిసిన జర్దారీ, షరీఫ్ చర్చలు
ఇండోనేషియాలో ఐదు మంది భారతీయల అరెస్టు
చైనా పర్యటన రద్దు చేసుకున్న ముషార్రఫ్
చైనాలో భూకంపం: ఒకరి మృతి
నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
ముషార్రఫ్ విశ్వాసపరీక్ష ఎదుర్కొవలసిందేనా..!
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...