|
| ఇండోనేషియాలో ఐదు మంది భారతీయల అరెస్టు |
ఇమిగ్రేషన్ సమయం అయిపోయినా తమ దేశంలో ఉన్నందకు ఇండోనేషియా పోలీసులు ఐదు మంది భారతీయులను సోమవారం అరెస్టు చేశారు. జయపురాలోని ఓ హోటల్లో వీరు బస చేసినట్లు ఇమిగ్రేషన్ ఉన్నతాధికారు మెమన్ బుడిమాన్ తెలిపారు.
అబ్దుల్ ఖహర్, మహమ్మద్ జహంగీర్, మహమ్మద్ రఫీక్, షర్ఫానా షర్ఫుద్దీన్, మావిల కడపుర్రంలు ఇండోనేషియాకు వెళ్ళారు. ఇప్పటికి నెల రోజుల కిందట వారి వీసా గడువు ముగిసిపోయింది. అయినా సరే వారు అక్కడే ఉండడంతో అధికారులు వారి కోసం గాలింపు మొదలు పెట్టారు.
చివరకు వారు పాప్వాన్ రాజధాని జయపురాలోని ఓ హోటల్లో బస చేసి ఉన్నవారిని ఇండోనేషియా పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వారందరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారందరిని విచారణ చేసిన తరువాత జయపురా ఇమిగ్రేషన్ కార్యాలయంలో ఉంచినట్లు చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|