|
| చైనాలో భూకంపం: ఒకరి మృతి |
| బీజీంగ్ (ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008 ( 11:58 IST ) | |
దక్షిణ చైనాలోని సిచ్వాన్ ప్రాంతం మంగళవారం భూకంపానికి గురైంది. ఈ భూకంపంలో బలంగా ప్రభావం చూపింది. కంపనాల ధాటికి ఒకరు మృతి చెందగా 23 మంది గాయపడ్డారు. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదయ్యింది. యోడు పట్టణం పెద్దగా దెబ్బతింది. మే సంభవించిన 8.1 తీవ్రత కలిగిన భూ కంపాన్ని కళ్ళ ముందే ఉంది.
ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ భూకంపం తాకడం ఆ ప్రాంతవాసుల్ని కలవర పెడుతోంది. మూడు దశాబ్దాలలో దాదాపు 70 వేల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. కించ్వాన్, దాని పరిసర్ ప్రాంతాల్లో 10 కిమీ మేర భూమి కంపించిందని చైనా ఎర్తకేక్ నెట్వర్క్కేంద్రం తెలిపింది.
హంచూంగ్, క్సియాన్ పట్టణాలలో మంగళవారం మధ్యాహ్నం సంభవించిని భూకంపం ధాటికి జనం ఇళ్ళలోంచి పరుగులు పెట్టారు. ఇక్కడ భూమి మూడు మార్లు కంపించింది. ఇందులో ఊ దాని తీవ్రత 4.0 నుంచి 4.9 వరకు ఉండగా మరోకటి 6.9 నుంచి 7.7 ఉంటుందని అధికారులు లెక్కించారు. మొత్తంపై సిచ్వాన్ ప్రాంతం భూకంపాల ధాటి తల్లడిల్లిపోతోంది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|