యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
సెప్టెంబర్‌ 8న అణు ముహూర్తం: గంపెడాశతో బుష్
వాషింగ్టన్ (ఏజెన్సీ), 5 ఆగస్టు 2008   ( 15:38 IST )
అమెరికా-భారత పౌర అణు ఒప్పందం భారత్‌లో గట్టెక్కింది. ఎన్నో గందరగోళ పరిస్థితుల అనంతరం మన్మోహన్ సింగ్ అణు ఒప్పందానికి ఏదో ఒక విధంగా ఓకే అనిపించగలిగారు. అయితే ఇప్పుడు అణు ఒప్పందంపై యూఎస్ కాంగ్రెస్‌లో చర్చ జరుగనున్నది. ఇక్కడ కూడా సవా లక్ష అనుమానాలున్నాయి.

వాటన్నింటి నుంచి బయటపడుతుందని బుష్ ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఇందుకోసం మూహర్తం కూడా నిర్ణయించారు. సెప్టెంబరు 8న కాంగ్రెస్ ఎదుటకు అణు ఒప్పందం రానున్నది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌లో కాస్తంత ఆందోళన ఉంది. అయినా సరే సాధించగలమనే నమ్మకంతో ఉన్నారు.

తాము కాంగ్రెస్ దీనిని ఆమోదిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నట్లు అమెరికా ప్రతినిధి తెలిపారు. ఆగస్టు 21న 45 ఎన్ఎస్జీ సభ్యులతో వియన్నాలో చర్చించనున్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలకే కాకుండా అణు భద్రతా పరంగా కూడా ప్రపంచానికి చాలా ఉపయోగకరమని ఇప్పటికే నచ్చజెప్పినట్లు వివరించారు. ఐఏఇఏ ఒప్పందంపై వచ్చే నెలలో సానుకూల స్పందన, ఫలితం లభిస్తుందని ఆయన ఆశించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
ముషార్రఫ్ విశ్వాసపరీక్ష ఎదుర్కొవలసిందేనా..!
తీవ్రవాదం అంతర్జాతీయ సమస్యః యూఎస్
బంగ్లా మాజీ మంత్రికి 13 ఏళ్ల జైలు
ఐఎస్ఐపై విమర్శలు పాకిస్థాన్‌పై కుట్రే : ముషార్రఫ్
కొత్త మెరైన్ ఆయుధాన్ని పరీక్షించిన ఇరాన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...