|
| ఐఏఈఏ గవర్నర్లు, ఎన్ఎస్జీ సభ్యులకు మీనన్ వివరణ |
| వియన్నా (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 14:29 IST ) | |
భారత్- అమెరికా అణు అణు ఒప్పందానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ బోర్డు గవర్నర్లు, అణు సరఫరా దేశాల బోర్డుకు విదేశాంగ కార్యదర్శి శివ్శంకర్ మీనన్ వివరించారు.
ఈ సమావేశంలో బోర్డుకు చెందిన 35మంది గవర్నర్లు, అణు సరఫరా బృందం దేశాల ప్రతినిధుల మధ్య ఆయన ప్రసంగిస్తూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయనప్పటికీ, తాము అణు నిరాయుధీకరణను ఎలా నిర్వహిస్తున్నామనే విషయాన్ని వివరించారు.
భారత్- అమెరికా అణు ఒప్పందం అమలుకు సంబంధించి ఐఏఈఏ బోర్డు ఆమోదం కీలకమైన నేపథ్యంలో మీనన్ ఈ వివరణ ఇచ్చారు. అంతకుముందు ఆయన ఐఏఈఏ చీఫ్ మొహమ్మద్ ఎల్బరాడితో సమావేశమై, ఈ ఒప్పందంపై విస్తృతంగా చర్చించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|