|
| భారత్, ఇరాన్లపై ఐఏఈఏ చీఫ్తో బర్న్స్ సమావేశం |
| వియన్నా (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008 ( 16:52 IST ) | |
అమెరికా సీనియర్ దౌత్య ప్రతినిధి విలియం బర్న్స్ శుక్రవారం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)తో సమావేశం కానున్నారు. ఇరాన్ కొనసాగిస్తున్న వివాదాస్పద అణు కార్యక్రమం, భారత్- అమెరికా పౌర అణు ఒప్పందంపై ఈ సమావేశంలో ఐఏఈఏ చీఫ్ మొహమెద్ ఎల్బరాదీతో చర్చలు జరుపుతారు.
అణు సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకునేందుకు భారత్కు మార్గం సుగమం చేయాలని బర్న్స్ ఈ సందర్భంగా ఐఏఈఏను కోరనున్నారు. అమెరికా విదేశాంగ శాఖలో రాజకీయ వ్యవహారాల ఉపకార్యదర్శిగా పనిచేస్తున్న విలయం బర్న్స్, ఎల్బరాదీ తమ సమావేశం అనంతరం ఇరాన్ అణు కార్యక్రమం, భారత అణు ఒప్పందం గురించి కీలక నిర్ణయాలు వెల్లడించనున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|