యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పీపీపీ ప్రజాప్రతినిధులతో అసిఫ్ అలీ జర్దారీ సమావేశం
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008   ( 10:50 IST )
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ తన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో బుధవారం సమావేశం కానున్నారు. పాకిస్థాన్‌ సంకీర్ణ ప్రభుత్వం నుంచి పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్- ఎన్) పార్టీ మంత్రులు వైదొలిగిన సంగతి తెలిసిందే.

దేశ రాజకీయాలపై దీని ప్రభావాన్ని పరిశీలించేందుకు పీపీపీ కో- ఛైర్మన్ జర్దారీ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం పీఎంఎల్- ఎన్‌కు చెందిన తొమ్మిది మంది మంత్రులు పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వానికి రాజీనామాలు చేశారు.

ముషారఫ్ గత ఏడాది తొలగించిన న్యాయమూర్తులను పునర్నిమయమించేందుకు పీఎంఎల్- ఎన్ పట్టుబడుతోంది. ఇందుకోసం విధించిన గడువు ఈ నెల 12తో ముగియడంతో పీఎంఎల్- ఎన్ ఛీప్ తన పార్టీ మంత్రుల చేత రాజీనామాలు చేయించారు. పాక్ ప్రభుత్వానికి మాత్రం పీఎంఎల్- ఎన్ మద్దతున కొనసాగిస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చైనా భూకంపం: 12 వేలకు చేరిన మృతుల సంఖ్య
పాక్ ప్రభుత్వానికి పీఎంఎల్- ఎన్ మంత్రుల రాజీనామా
చైనా భూకంపం: ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు
రక్షణ, మిలటరీ సంబంధాలపై భారత్, యూఏఈ చర్చలు
పాక్ ప్రభుత్వం నుంచి వైదొలగనున్న పీఎంఎల్- ఎన్ మంత్రులు
కీలక అంశాల్లో పురోభివృద్ధి సాధించాము: ప్రణబ్ ముఖర్జీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace