|
| కీలక అంశాల్లో పురోభివృద్ధి సాధించాము: ప్రణబ్
ముఖర్జీ |
| అబుదాబి (ఏజెన్సీ), మంగళవారం, 13 మే 2008 ( 11:35 IST ) | |
భారత్, పాకిస్థాన్ దేశాలు సంక్షిష్ట చర్చల ప్రక్రియ ద్వారా పలు కీలక అంశాలపై గణనీయమైన పురోభివృద్ధి సాధించాయాని భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. మూడు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా సోమవారం అబుదాబి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ ఈ ప్రక్రియలో ఇరుదేశాల మధ్య వివాదాస్పద అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు.
పలు పరస్పర ఆసక్తికర అంశాలపై ఈ ప్రక్రియ ద్వారా పురోభివృద్ధి సాధించామని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. సంక్షిష్ట చర్చల ప్రక్రియ ద్వారా సాధించిన పురోభివృద్ధి సంతృప్తికరంగా ఉందని ఆయన చెప్పారు. భారత విదేశాంగ విధానం, భారత్- గల్ఫ్ సంబంధాలు- 21 శతాబ్దపు సవాళ్లు అనే సమావేశంలో ప్రణబ్ మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|