|
| ఎల్టీటీఈ దాడిలో నౌక మునక: ఘర్షణల్లో 26 మంది మృతి
|
| కొలంబో (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 15:46 IST ) | |
శ్రీలంకలో వేర్పాటువాద ఉద్యమం నడుపుతున్న తమిళ టైగర్లు శనివారం వేకువజామున నౌకాదళానికి చెందిన నౌకపై తూర్పు శ్రీలంక జలాల్లో దాడి చేశారు. నిలిపి ఉన్న కార్గో నౌకపై ఎల్టీటీఈ దాడి జరపడంతో అది సముద్రంలో మునిగిపోయింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదని శ్రీలంక రక్షణ శాఖ అధికారులు చెప్పారు.
ఇదిలా ఉంటే శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ దళాలకు, ఎల్టీటీఈ తీవ్రవాదులకు మధ్య జరిగిన తాజా ఘర్షణల్లో 26 మంది మృతి చెందారు. మృతుల్లో 24 మంది ఎల్టీటీఈ తీవ్రవాదులు, ఇద్దరు సైనికులు ఉన్నారని అధికారులు తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|