|
| మయన్మార్, అణు ఒప్పందంపై రైస్, ముఖర్జీ చర్చలు
|
| వాషింగ్టన్ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 12:38 IST ) | |
అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్, భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మయన్మార్ ప్రస్తుత పరిస్థితిపై, ఇరుదేశాల మధ్య కుదురిన పౌర అణు ఒప్పందంపై చర్చలు జరిపారు. మయన్మార్ పరిస్థితులపై రైస్ అంతకుముందు చైనా విదేశాంగ శాఖ మంత్రి యాంగ్తో కూడా మాట్లాడారు.
తాజాగా రైస్ భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్తో పౌర అణు ఒప్పందం గురించి మాట్లాడారని, ఇందులో భాగంగా మయన్మార్ పరిస్థితులపై కూడా ఇద్దరు నేతలు దృష్టిసారించినట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి సీన్ మెక్కార్మాక్ తెలిపారు. అయితే ఆయన ఈ చర్చల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|