|
| శ్రీనగర్-ముజఫరాబాద్ల మధ్య వారాంత సేవలు |
| శ్రీనగర్ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008 ( 14:55 IST ) | |
శ్రీనగర్-ముజఫరాబాద్, పూంచ్-రావల్కోటే రోడ్డు లింకుల్లో నడుస్తున్న బస్సు సేవలు వారాంత సేవలుగా మారనున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఈ ప్రాంతాలలో వాణిజ్యం, పర్యాటకాలను కూడా ప్రారంభించనున్నట్టు కాశ్మీర్ సాంఘిక సంక్షేమ మంత్రి అబ్దుల్ గనీ వకిల్ తెలిపారు.
శుక్రవారం నాడు బందిపోరా జిల్లాలో ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ మార్గాల్లో బస్సు సేవలు గతంలో పదిహేను రోజులకు ఉండేవని ఆయన అన్నారు. కేంద్రం నుంచి గతంలో లేని విధంగా అన్ని రంగాలలో సరళీకృత ఆర్థిక మద్దతు అందిందని చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|