యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 240 పాయింట్ల పతనం
ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 17:40 IST )
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం నష్టాల బాటలో నడిచింది. 71 పాయింట్ల లాభంతో 14,231 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. అనంతరం మళ్లీ పుంజుకున్న బీఎస్ఈ సూచి 14,405 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.

ఆపై మళ్లీ నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్‌ను ఆయిల్, గ్యాసు, బ్యాంకింగ్ వాటాల అమ్మకాలు మరింత కుంగదీశాయి. ఒకానొక దశలో సూచి 13,976 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. సాయంత్రం ముగింపు సమయానికి 241 పాయింట్ల పతనంతో 14,061 వద్ద స్థిరపడింది.

ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు నష్టాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 48 పాయింట్లు కోల్పోయి 4270 వద్ద నిలిచింది. మార్కెట్ లావాదేవీల్లో టాటా మోటార్స్ వాటాలు 19 శాతం, టాటా స్టీల్ వాటాలు 13 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా వాటాలు 8 శాతం, హిందాల్కో వాటాలు 7 శాతం పుంజుకున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రెండు మిలియన్ల మార్కును తాకిన గ్రేవ్స్ కాటన్
హెచ్‌పీ లాభాల్లో క్షీణత: ఉద్యోగాల కోతపై దృష్టి
ఆహార భద్రతకు రూ.1 లక్ష కోట్ల సబ్సిడీ అవసరం
ఆర్ఐఎల్‌తో ఒప్పందం: ఎన్టీపీసీకి అల్టిమేటం
ఎగిసిపడిన సెన్సెక్స్: స్వల్ప లాభంతో ముగింపు
ఎల్ అండ్ టీ యూనిట్‌కు రూ.500 కోట్ల ఆర్డర్లు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...