యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ప్రణాళికా సంఘానికి అహ్లువాలియా రాజీనామా
న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 18 మే 2009   ( 17:41 IST )
ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియాతోపాటు, ఇతర సభ్యులు సోమవారం రాజీనామా చేశారు. వీరందరూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు తమ రాజీనామా లేఖలు అందజేశారు. యోజనా భవన్ వద్ద అహ్లువాలియా విలేకరులతో మాట్లాడుతూ.. తమ రాజీనామా లేఖలను ప్రధానికి అందజేసినట్లు తెలిపారు.

ప్రణాళికా సంఘంలో ఇప్పటివరకు అహ్లువాలియా డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించగా, అభిజిత్ సేన్, కిరీత్ పారీఖ్, అన్వర్ ఉల్ హోడా, వీఎల్ చోప్రా, బి ముంగేకర్, సైదా హమీద్, బీఎన్ యుగంధర్, బీకే చతుర్వేదిలు సభ్యులుగా ఉన్నారు. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తరువాత వీరిని ప్రణాళికా సంఘం సభ్యులుగా నియమించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఉత్పాదకత, పొదుపు వృద్ధికి సహకరిస్తాయి: ఆర్‌బీఐ
జేఎల్ఆర్ రుణాలకు హామీ ఉంటాం: బ్రిటన్
సెన్సెక్స్ 2099 పాయింట్ల వృద్ధి: ట్రేడింగ్ నిలిపివేత
యూపీఏ విజయంతో మార్కెట్‌లో సంచలనం
ఇన్ఫోసిస్‌లో ఒక్కో ఉద్యోగి విలువ రూ.97 లక్షలు
20 శాతం డీలర్లకు గుడ్‌బై చెప్పనున్న జీఎం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
దేవదాసు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన యూత్ హీరో రామ్. రెడీ చిత్రం ద్వారా...
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...