యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
రుణ గ్రహీతలకు మరో 56 వేల కోట్ల రుణాలు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009   ( 11:37 IST )
ప్రస్తుత ఆర్థి సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణ గ్రహీతలకు అధనంగా రూ. 56 వేల కోట్ల రుణాలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వెంటనే చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఈ విషయమై ఆర్థికశాఖ కార్యదర్శి అరుణ్ రామనాధన్ మాట్లాడుతూ మార్చికి ముందుగానే ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంకులు తమ రుణ పంపిణీ పెంచాలంటూ కోరారు. ఇందుకనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగాలు, ఎస్ఎంఈలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు లబ్ధి పొందుతాయని కొన్ని వర్గాలవారు అభిప్రాయపడుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముంబయి నుంచి లండన్‌కు కింగ్‌ఫిషర్ సర్వీసులు
రిలయన్స్‌చే జీఎస్‌ఎమ్ సేవల ప్రారంభం
ఆంధ్ర, గుజరాత్‌లలో పత్తి కొనుగోలు: నాఫెడ్
యురేనియం వెలికితీతకై రాయల్టీ రేట్లు: కేంద్రం
మేటాస్ తాత్కాలిక సీఈఓగా తేజారాజు
కేంద్రంచే రెండో ఉద్దీపన పథకం ప్రకటన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...