యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
సహాయ ప్యాకేజీ ప్రకటనకు రంగం సిద్ధం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008   ( 13:05 IST )
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని భారత్‌పై తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక, ద్రవ్య ప్యాకేజీ ప్రకటనకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ప్రకటన శనివారం వెలువడే అవకాశాలు ఉన్నాయి. గృహనిర్మాణ రంగానికి, ఆటోమొబైల్, ఎగుమతుల రంగాలకు ప్రయోజనకరంగా సహాయ ప్యాకేజీలు ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా మౌలిక రంగానికి రూ.15 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించనుంది.

ఈ ప్యాకేజీలో రూ.2000 కోట్లను ఎగుమతులు రంగానికి కేటాయించే అవకాశం ఉంది. కమర్షియల్ వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతోపాటు, గృహ, ఆటో రుణాలకు ద్రవ్య లభ్యతను పెంచడం వంటి నిర్ణయాలను కూడా కేంద్రం ప్రకటించనుంది. గృహ, వ్యక్తిగత, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు వీలుగా, రిజర్వు బ్యాంకు స్వల్పకాలిక రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరిన ముడిచమురు ధర
భారీ సాయం కోరిన అమెరికా ఆటో దిగ్గజాలు
నష్టాల బాటలో సెన్సెక్స్: 27 పాయింట్ల పతనం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4280 కొత్త ఉద్యోగాలు
అమెరికా నవంబరు వాహన విక్రయాల్లో భారీ క్షీణత
థాయ్‌లో అశాంతి: ఏషియాన్ సదస్సు వాయిదా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...