యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
నష్టాల బాటలో సెన్సెక్స్: 27 పాయింట్ల పతనం
ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 16:21 IST )
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం స్వల్ప నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో 112 పాయింట్లు వృద్ధి చెంది 8,851 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం ఒకానొక దశలో 8,855 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. అనంతరం లాభాలను నిలుపుకోలేక సెన్సెక్స్ మళ్లీ నష్టాల బాట పట్టింది.

తరువాత గరిష్ట స్థాయి నుంచి 254 పాయింట్లు పతనమై 8,601 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. సాయంత్రం ముగింపు సమయానికి బీఎస్ఈ సూచి 27 పాయింట్ల స్వల్ప నష్టంతో 8,712 వద్ద నిలిచింది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు స్వల్ప నష్టాలను చవిచూసింది. నిఫ్టీ ముగింపు సమయానికి ఏడు పాయింట్లు కోల్పోయి 2651 వద్ద స్థిరపడింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4280 కొత్త ఉద్యోగాలు
అమెరికా నవంబరు వాహన విక్రయాల్లో భారీ క్షీణత
థాయ్‌లో అశాంతి: ఏషియాన్ సదస్సు వాయిదా
ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రత్యేక ప్యాకేజి
నష్టాల బాటలో సెన్సెక్స్: 82 పాయింట్ల పతనం
లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.15 లాభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...