యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
సిటీ ఉద్యోగాల కోత ప్రభావం భారత్‌పై పాక్షికమే
ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008   ( 12:12 IST )
అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవల దిగ్గజం సిటీ గ్రూపు వెల్లడించిన ఉద్యోగాల కోత ప్రభావం భారత్‌పై పాక్షికంగానే ఉండనుంది. ఈ మేరకు సిటీ ఇండియా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సిటీ గ్రూపు తన బీపీవో విభాగమైన సిటీగ్రూపు గ్లోబల్ సర్వీసెస్‌ను టీసీఎస్‌కు విక్రయించడంతో భారత్‌పై ఉద్యోగాల కోత ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందని వివరించింది.

ఇటీవల సిటీ గ్రూపు గ్లోబల్ సర్వీసెస్‌ను టీసీఎస్ 505 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు లావాదేవీలు ప్రస్తుత త్రైమాసికంతో పూర్తికానున్నాయని సిటీ ఇండియా ఈ ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సేవల రంగంపై ప్రధానంగా దృష్టిసారించేందుకు సిటీ గ్రూపు భారత్‌లో బీపీవో కార్యకలాపాల నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ధరలు తగ్గింపునకు పరిశ్రమల విముఖత
మార్కెట్‌‍లో నష్టాలు: సెన్సెక్స్ 354 పాయింట్ల పతనం
కింగ్‌ఫిషర్‌లో వాటాపై విదేశీ సంస్థల ఆసక్తి: మల్యా
సంక్షోభం త్వరలోనే ముగుస్తుంది: చిదంబరం
సిటీ గ్రూపులో 52 వేల మంది ఉద్యోగులపై వేటు
చమురు కంపెనీల ఉద్యోగుల సమ్మె వాయిదా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...