యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
మార్కెట్‌‍లో నష్టాలు: సెన్సెక్స్ 354 పాయింట్ల పతనం
ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008   ( 17:34 IST )
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మంగళవారం నష్టాల బాటలో పయనించింది. అమెరికా మార్కెట్‌‍ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో 207 పాయింట్ల పతనంతో 9,084 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కూడా నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో పాక్షికంగా కోలుకొని 9169 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకినప్పటికీ, సెన్సెక్స్ మళ్లీ నష్టాల్లోకి జారుకుంది.

మంగళవారం సాయంత్రం ముగింపు సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు పతనమై 8,937 వద్ద స్థిరపడింది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు నష్టాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 117 పాయింట్లు కోల్పోయి 2683 వద్ద నిలిచింది.

మార్కెట్ లావాదేవీల్లో విప్రో వాటాలు 9 శాతం నష్టపోయాయి. ఎన్టీపీసీ వాటాలు 8 శాతం, ఏసీసీ, టీసీఎస్ వాటాలు 7 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు వాటాలు 6.7 శాతం, భారతీ ఎయిర్‌టెల్ వాటాలు 6.3 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా వాటాలు 6 శాతం క్షీణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ వాటాలు 5 శాతం పతనం అయ్యాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కింగ్‌ఫిషర్‌లో వాటాపై విదేశీ సంస్థల ఆసక్తి: మల్యా
సంక్షోభం త్వరలోనే ముగుస్తుంది: చిదంబరం
సిటీ గ్రూపులో 52 వేల మంది ఉద్యోగులపై వేటు
చమురు కంపెనీల ఉద్యోగుల సమ్మె వాయిదా
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 94 పాయింట్ల పతనం
తీవ్రవాదం భయాలు వీడండి: కేంద్రం పిలుపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...