|
| రక్షణాత్మక ధోరణిని అనుమతించరాదు: మన్మోహన్ |
ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బహుళముఖ విధానాలను అనుసరించాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ జీ-20 సదస్సులో పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు బహుళ పాక్షిక విశ్వసనీయ వ్యవస్థను తీసుకురావలసిన అవసరం ఉందన్నారు.
వాషింగ్టన్లో అంతర్జాతీయ సంక్షోభాన్ని నియంత్రణ అంశంపై శనివారం జరిగిన జ-20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ... ఆర్థిక నష్టాలను పూడ్చేందుకు త్వరితగతిన సంస్కరణలను చేపట్టాల్సి ఉందన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని నియంత్రించేందుకు తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా రక్షణాత్మక విధానాలను అనుమతించరాదని అభిప్రాయపడ్డారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|