యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఐక్యరాజ్యసమితి టాస్క్‌ఫోర్స్‌లో వైవీ రెడ్డి
ఐరాస (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008   ( 14:20 IST )
భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వై. వేణుగోపాల రెడ్డి ఐక్యరాజ్యసమితి టాస్క్‌ఫోర్స్‌కు ఎన్నికయ్యారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చేయాల్సిన సంస్కరణలను సూచించే ఈ టాస్క్‌ఫోర్స్‌కు వైవీ రెడ్డిని ఎంపిక చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మిగ్యేల్ ఎస్కోటో నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాకు చెందిన జోసఫ్ స్టిగ్లిడ్జ్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో పది మంది ఆర్థిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. జోసెఫ్ స్టిగ్లిడ్జ్ ఆర్థిక శాస్త్రంలో 2001 సంవత్సర నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. అంతేకాకుండా ఆయన ప్రపంచ బ్యాంకుకు సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా, చీఫ్ ఎకనామిస్ట్‌కు సేవలు అందించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
1700 ఉద్యోగాలపై ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోత
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో భారత్‌కు లబ్ది
టాటా టెలీకి డొకొమొ రూ.949 కోట్ల ఓపెన్ ఆఫర్
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 151 పాయింట్ల పతనం
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలం: చిదంబరం
ముమ్మరంగా టాటా స్టీల్ విస్తరణ కార్యక్రమాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ...
28న దేవరకొండ వీరయ్య విడుదల
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...