యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
భారత్, చైనాలకు ద్రవ్యోల్బణం ఉమ్మడి శత్రువు
బీజింగ్ (ఏజెన్సీ), శుక్రవారం, 16 మే 2008   ( 16:00 IST )
చైనా మాదిరిగానే తమకు కూడా ద్రవ్యోల్బణం ప్రధాన సవాలని భారత్ తెలిపింది. ద్రవ్యల్బణం భారత్‌లో కూడా ఆందోళకర స్థాయిలో ఉందని భారత ఆర్థిక శాఖ సహాయమంత్రి పవన్ కుమార్ బన్సాల్ చెప్పారు.

ఆయన గురువారం చైనాలో మాట్లాడుతూ వచ్చే రెండు, మూడు నెలల్లో ధరలను పూర్తిగా నియంత్రిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. భారత్, చైనాలకు ద్రవ్యోల్బణం ఉమ్మడి శత్రువు అన్నారు.

డిమాండ్, సరఫరా మధ్య సమతూకం లేకపోవడం వలన భారత్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని బన్సాల్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు త్వరలోనే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాయన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం: 7.83 శాతంగా నమోదు
మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 375 పాయింట్లు వృద్ధి
ద్రవ్యోల్బణం వృద్ధికి ప్రభుత్వ విధానాలు కారణం కాదు: మోంటెక్
భారత్, జర్మనీ మధ్య కొత్త విమాన సేవలపై లుఫ్తాన్సా దృష్టి
ఉక్కు ధరలు తగ్గించిన ద్వితియశ్రేణి కంపెనీలు
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం అతిపెద్ద సవాలు: చిదంబరం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
File
 
అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...