యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
7.83 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 16 మే 2008   ( 15:35 IST )
ద్రవ్యోల్బణం ఈసారి మరింత పెరిగింది. శుక్రవారం విడుదలైన తాజా గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం మే- 3తో ముగిసిన వారాంతానికి 7.83 శాతానికి చేరుకుంది. అంతకుముందు వారం 7.61 శాతం వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ఈసారి 0.22 శాతం మేర పెరిగింది. ఇది 44 నెలల గరిష్ట స్థాయి.

నిత్యావసర ఆహార పదార్థాలు, కొన్ని వినిమయ వస్తువుల ధరల పెరుగుదల దీనికి కారణం అయింది. ద్రవ్యోల్బణం ఇంతకుముందు సెప్టెంబర్ 11, 2004లో 7.86 శాతం నమోదయింది. ఈ వారంలో పళ్లు, కూరగాయలు, సుగందద్రవ్యాలు, కాఫీ, మోసూర్ బియ్యం వంటి ఆహార పదార్థాలు ధరలు పెరిగాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్, చైనాలకు ద్రవ్యోల్బణం ఉమ్మడి శత్రువు
మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 375 పాయింట్లు వృద్ధి
ద్రవ్యోల్బణం వృద్ధికి ప్రభుత్వ విధానాలు కారణం కాదు: మోంటెక్
భారత్, జర్మనీ మధ్య కొత్త విమాన సేవలపై లుఫ్తాన్సా దృష్టి
ఉక్కు ధరలు తగ్గించిన ద్వితియశ్రేణి కంపెనీలు
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం అతిపెద్ద సవాలు: చిదంబరం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వార్తలు
AP
 
మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం: 7.83 శాతంగా నమోదు
ద్రవ్యోల్బణం ఈసారి మరింత పెరిగింది. శుక్రవారం విడుదలైన తాజా గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం...
భారత్, చైనాలకు ద్రవ్యోల్బణం ఉమ్మడి శత్రువు
ద్రవ్యోల్బణం వృద్ధికి ప్రభుత్వ విధానాలు కారణం కాదు: మోంటెక్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...