యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ద్రవ్యోల్బణం వృద్ధికి ప్రభుత్వ విధానాలు కారణం కాదు: మోంటెక్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 15 మే 2008   ( 14:10 IST )
ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రభుత్వ విధానాలు కారణం కాదని ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియా తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో ఏ ఒక్కటీ ఇందుకు కారణం కాదని ఆయన అన్నారు.

దేశంలో ఈ ఏడాది మార్చి నుంచి ద్రవ్యోల్బణం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ప్రభుత్వం కారణం కాదని అహ్లువాలియా చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అనేక రకాల మార్గాలున్నప్పటికీ ప్రభుత్వం సరైన మార్గాల్లోనే దీనిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్, జర్మనీ మధ్య కొత్త విమాన సేవలపై లుఫ్తాన్సా దృష్టి
ఉక్కు ధరలు తగ్గించిన ద్వితియశ్రేణి కంపెనీలు
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం అతిపెద్ద సవాలు: చిదంబరం
మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 225 పాయింట్ల వృద్ధి
ఆయిల్ బాండ్లపై పెట్రోలియం శాఖకు మొండిచెయ్యి
స్టీలు ఎగుమతి సుంకం ఎత్తివేతపై త్వరలో నిర్ణయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...