యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఫ్రాన్స్, భారత్ రైల్వేల మధ్య అవగాహన ఒప్పందం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008   ( 16:25 IST )
భారత్‌లో హైస్పీడ్ రైల్వేల ఏర్పాటుకు ఫ్రాన్స్ రైల్వే సాయం చేయనుంది. ఇందుకోసం భారతీయ రైల్వేతో హైస్పీడ్ రైళ్లను విజయవంతంగా నడుపుతున్న ఫ్రాన్స్ రైల్వేస్ ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుట్టు రైల్వై శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

ఈ అవగాహన ఒప్పందంపై న్యూఢిల్లీలో ఇరుదేశాల రైల్వేలు బుధవారం సంతకాలు చేయనున్నాయి. ఈ ఒప్పందం కింద హైస్పీడ్ రైల్వే క్యారిడార్ ఏర్పాటుకు సహకరించడంతో పాటు ఫ్రాన్స్ రైల్వే ఇక్కడ ట్రాకులు, సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణ, ఆధునికీకరణలో కూడా సాయం చేసే అవకాశం ఉంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ధరలపై ప్రభుత్వ చర్యల ప్రభావం మొదలైంది: చిదంబరం
ఎస్సార్ పవర్‌లో రూ.8 వేల కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ఆమోదం
చమురు సంస్థల కోసం ఎదురుచూస్తున్న నష్టాలు
ధర తగ్గించేందుకే సిమెంట్ దిగుమతి: అశ్విని
అంతర్జాతీయ మార్కెట్‌లో 126 డాలర్లపైకి చేరిన చమురు ధర
మార్కెట్లో నష్టాలు: 16,679 వద్ద ముగిసిన సెన్సెక్స్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace