యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ధరలపై ప్రభుత్వ చర్యల ప్రభావం మొదలైంది: చిదంబరం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 15:39 IST )
ద్రవ్యోల్బణంగా ఏఫ్రిల్ 26తో ముగిసిన వారాంతానికి అంతకుముందు వారాంతం కంటే 0.04 శాతం పెరగడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ప్రభావం మొదలైందని ఆయన అన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు ప్రభుత్వ చర్యల ప్రభావం కారణంగా ఇప్పుడే తగ్గుముఖం పట్టాయని, ఈ చర్యలు త్వరలోనే ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపుతాయని చిదంబరం తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని, ఇకపై తగ్గుముఖం పడుతుందని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎస్సార్ పవర్‌లో రూ.8 వేల కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ఆమోదం
చమురు సంస్థల కోసం ఎదురుచూస్తున్న నష్టాలు
ధర తగ్గించేందుకే సిమెంట్ దిగుమతి: అశ్విని
అంతర్జాతీయ మార్కెట్‌లో 126 డాలర్లపైకి చేరిన చమురు ధర
మార్కెట్లో నష్టాలు: 16,679 వద్ద ముగిసిన సెన్సెక్స్
అమెరికా డాలర్‌పై బలపడిన రూపాయి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace