యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఎస్సార్ పవర్‌లో రూ.8 వేల కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ఆమోదం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 15:32 IST )
ఎస్సార్ పవర్ లిమిటెడ్‌లోకి ప్రభుత్వం రూ.8 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని (ఎఫ్‌డీఐ) అనుమతించింది. తాజా ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభించడంతో ఈ కంపెనీలో ఎఫ్‌డీఐ పరిమితి 100 శాతానికి చేరింది. దీంతో ఎస్సార్ పవర్ లిమిటెడ్ విదేశీ యాజమాన్య కంపెనీ స్థాయి పొందింది.

ఎస్సార్ పవర్ లిమిటెడ్‌లో 8 వేల కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు శుక్రవారం కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం విలేకరులకు వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చమురు సంస్థల కోసం ఎదురుచూస్తున్న నష్టాలు
ధర తగ్గించేందుకే సిమెంట్ దిగుమతి: అశ్విని
అంతర్జాతీయ మార్కెట్‌లో 126 డాలర్లపైకి చేరిన చమురు ధర
మార్కెట్లో నష్టాలు: 16,679 వద్ద ముగిసిన సెన్సెక్స్
అమెరికా డాలర్‌పై బలపడిన రూపాయి
ధరల తగ్గింపుకై సిమెంటు కంపెనీలపై ప్రభుత్వ ఒత్తిడి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace