|
| ధర తగ్గించేందుకే సిమెంట్ దిగుమతి: అశ్విని
|
| లూధియానా (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 13:38 IST ) | |
పాకిస్థాన్ నుంచి 56 వేల మెట్రిక్ టన్నుల సిమెంట్ భారత్కు దిగుమతి అవుతుదని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చెప్పారు. అశ్విని శుక్రవారం మాట్లాడుతూ దేశీయ మార్కెట్లో ధరను తగ్గించేందుకే సిమెంట్ను దిగుమతి చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే 60 వేల మెట్రిక్ టన్నుల సిమెంట్ దిగుమతి అయిందని, మిగిలిన సిమెంట్ వచ్చే రెండు నెలల్లో భారత్కు చేరుతుందని అశ్విని కుమార్ వెల్లడించారు. లూధియానా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|