|
| తేనెతో లాభాలెన్నో...2 | |
అల్లం రసం, తేనె సమపాళ్లలో తీసుకుని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. శొంఠి పొడి. మిరియాల పొడి, తేనె కలిపి రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు సేవిస్తే పొడిదగ్గు తగ్గుతుంది.
దగ్గుతో విపరీతంగా బాధపడేవారు ఓ టీస్పూన్ పసుపు, 2- 3 టీస్పూన్స్ అల్లం రసం, 2-3 టీస్పూన్ల నిమ్మరసం, 3 టీస్పూన్ల తేనె కలిపి బాగా కలిపి ప్రతిరోజు మూడు సార్లు సేవిస్తే మంచింది. ఇంగువ కూడా శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది.
ఓ టీస్పూన్ ఇంగువలో తేనె కలిపి సేవిస్తే ఆస్థమా, పొడి దగ్గు వల్ల ఊపిరాడకపోవడం తదితర వ్యాధులను నివారిస్తుంది. అల్లంతో పాటు తేనే కలిపి సేవిస్తే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభించడంతో పాటు జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
ఊభకాయం, కాన్స్టిపేషన్, హైపరాసిడిటీల నుంచి ఉపశమనం పొందేందుకు తెల్లవారుజామునే ఓ స్పూన్ స్వచ్ఛమైన తేనెలో అరచెక్క నిమ్మరసం కలిపి గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపి సేవిస్తే మంచి ఫలితం లభిస్తుంది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - పసుపుతో గాయాలు మటుమాయమవుతాయి. కత్తిగాట్లు పడిన సమయంలో గాయంపై పసుపు... |
| |
|
|
|
|
|
|
|