|
| దృఢమైన పళ్లకు పరిశుభ్రతే ముఖ్యం | |
మిళమిళ మెరిసే ముత్యాలాంటి పళ్లు దృఢంగా ఉండాలంటే పరిశుభ్రతే ముఖ్యం. అనుదినం మన తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు పళ్ల సందుల్లో ఇరుక్కుపోతాయి. తద్వారా పళ్లు పుచ్చిపోయి, బలహీనంగా తయారవుతాయి.
కనుక పళ్లు దృఢంగా ఉండటానికి ఉపయోగపడే కాల్షియం, దాతుశక్తి అధికంగా ఉండే ఆహారా పదార్థాలను తీసుకోవడం ఎంతైనా అవసరం.
అనుదిన మనం తీసుకునే ఆహారంలో పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, వెల్లుల్లి, చేప, గుడ్డు, మాంసం వంటి శక్తి వంత పదార్ధాలును చేర్చుకోవడం వలన పళ్ళు ధృడంగా ఉంటాయి. అయితే పళ్ళను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి... |
| |
|
|
|
|
|
|
|