యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం చికిత్స
ఏ రోగమొచ్చిన కళ్ళనే ఎందుకు పరిశోధిస్తారు?
- సంకలనం: వెంగళరావు
రోగి కళ్ళలో టార్చ్ లైట్ వేసి డాక్టర్లు ఎందుకు పరిశోధిస్తారు? అని ప్రశ్నిస్తే జవాబు తెలియక చాలా మంది బిక్కముఖం వేస్తారు. కానీ సాధారణంగా అందరు వైద్యులు, ఏ రోగానికైనా కళ్ళను కచ్చితంగా పరిశోధిస్తారు. ఎందుకో తెలుసుకోవడం చాలా అవసరం.

దీనికి ముఖ్య కారణం కనుపాప కదలిక. వెలుతురు పడినట్లైతే కళ్ళలోపలి కనుపాప కాస్త ముడుచుకుంటుంది. వెలుతురు పక్కకు తప్పుకున్న వెంటనే సాధారణంగా ఉంటుంది. కొన్ని రుగ్మతలు ఏర్పడినట్లైతే ఈ పరిస్థితి మారుతుంది. దీనిని తెలుసుకునేందు కోసమే డాక్టర్లు కళ్ళకు టార్చ్ లైట్ వేసి పరీక్ష చేస్తారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తెలివితక్కువతో బాధపడేవారికి మాటే మందు
తల్లి పాలతో హృద్రోగాలకు దూరం
నిద్రతో దూరమైయ్యే చిన్నారుల్లో స్థూలకాయం
తెగిన గాయాలకు ప్రథమ చికిత్స
వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఆపికాన్ సదస్సు
రక్తపోటుతో బాధపడేవారికి ఆహారపు చిట్కా...
భవిష్యత్
తారాఫలం - దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
కిడ్నాప్, చోరీల నేపథ్యంలో మహేష్ అతిథి
మహేష్‌బాబు, అమృతారావు హీరోహీరోయన్‌లుగా నటించిన అతిథి చిత్రానికి దర్శకుడు...
ఫ్యాక్షనిజం మధ్య తండ్రి బాధ్యతను గుర్తు చేసే తులసి
విశాల్ "భయ్యా" మాస్ స్టైల్ అదిరిందయ్యా
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace