యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం వార్తలు
హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త సహాయ పథకం
- సంకలనం: వెంగళరావు
హెచ్‌ఐవీతో వ్యాధిగ్రస్తులకు రాబడి వచ్చేవిధంగా తమిళనాడు ప్రభుత్వం సేలంలో ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా వారికి కాయిన్ బాక్స్ టెలిఫోన్‌ను అందించనున్నారు. అన్ని ప్రాథమిక వైద్యశాలలు, సహాయ వైద్యశాలలు, కార్పొరేషన్ ఆస్పత్రిల్లో ఎయిడ్స్ రోగులకు ఈ రూపాయి కాయిన్ టెలిఫోన్ బాక్స్ కనెక్షన్‌ను అందిస్తారు.

ఈ పథకం దేశంలోనే తొలిసారిగా తమిళనాడులోని సేలం జిల్లాలో అమలుకానుంది. ఈ జిల్లాలోని 71 ప్రాథమిక ఆస్పత్రిల్లో ఏర్పాటు చేసే రూపాయి టెలిఫోన్ కాయిన్ బాక్సు‌లను ఎయిడ్స్ బాధితులు నిర్వహిస్తారని తద్వారా వారికి రాబడి వచ్చే విధంగా సన్నాహాలు చేసినట్టు సేలం జిల్లా అధికారి మదివానన్ తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ధుమపానంతో మెదడుకు చేటు
జనవరి 6న తొలి విడత పోలియో చుక్కలు
అత్యుత్తమ వైద్య సదుపాయం: అగ్రస్థానంలో చెన్నై
కరచాలనం కంటే చుంబనమే మేలట...!
సిటీ స్కానింగ్ వల్ల కాన్సర్ ప్రమాదం: పరిశోధనలో వెల్లడి
చాక్లెట్‌తో నిత్య యవ్వనం
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace