|
| రెండో షెడ్యూల్లో మొండిమొగుళ్లు, పెంకి పెళ్లాలు |
యనమాల బాబురెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందుతూ, కె.రమణారావు దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు. ఈ చిత్రంలో రఘుబాబు, శివాజీరాజా, మధువన్ హీరోలుగా హర్షిణి, రాఖీ, గీతాసింగ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ, సంపూర్ణ హాస్యకథా చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.ఈ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూలు పూర్తి చేసుకుందని తెలిపారు. రెండో షెడ్యూల్ను హైదరాబాద్లో, మూడో షెడ్యూల్ను నెల్లూరులో చిత్రీకరించనున్నట్టు వెల్లడించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - మోడల్ రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి నటన, అందంతో అందరినీ అకట్టుకున్న తార మీరా... |
| |
|
|
|
|
|
|
|