|
| సెల్యూట్ సినిమా పబ్లిసిటీకే రూ.2.5 కోట్ల ఖర్చు |
విశాల్, నయనతార జంటగా నటించిన సెల్యూట్ సినిమా పబ్లిసిటీకే రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వినాయిల్ ఏర్పాటు చేయడంతోపాటు, దూరప్రాంతాల్లోనూ ఈ సినిమా కటౌట్లు పెడుతున్నారు.
తెలుగులో విశాల్ మొదటి సినిమా నుంచి పబ్లిసిటీపై ఎక్కువ శ్రద్ధపెట్టిన జీకే రెడ్డి, తాజా సినిమాకు పబ్లిసిటీ బాధ్యతలను కుమారులపై పెట్టారు. సెల్యూట్ను రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్టు తెలిసింది. దీంతో ఈ సినిమా పబ్లిసిటీకి కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు.
ఈ సినిమాను మొదట ఈ నెల 15న తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఆశించినస్థాయిలో సరైన థియేటర్లు లభ్యం కాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారు. సెల్యూట్ను నైజాం, వైజాగ్ ప్రాంతాల్లో దిల్ రాజు రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|