యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఎవరినీ కించపరిచేందుకు కాదు: నిర్మాతల మండలి
Producers
PC
సినిమాలు తీసేది ఎవరినీ కించపరిచేందుకు కాదని నిర్మాతల మండలి పేర్కొంది. గత కొన్ని రోజులుగా కొన్ని సినిమాలలో దళిత వర్గాలను, వికలాంగులను కించపరిచారని పలువురు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో నిర్మాతల మండలి ఈ మేరకు ప్రకటించింది.

కాగా, దీనికి సంబంధించి సెన్సార్ బోర్డు కొన్ని నిబంధనలను నిర్మాతల మండలి ముందు ఉంచింది. అవి పరిశీలించిన అనంతరం సినిమాలు తీయాలంటేనే భయమేస్తోందని నిర్మతాలు ఏకాభిప్రాయానికి వచ్చారు. దీనికి సంబంధించి గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు అయ్యింది.

తాము నిర్మించే చిత్రాలు ఎవరినీ బాధపెట్టాలని కాదని నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. కోట్లాది మంది ప్రజల కోసం తాము చిత్రాలు తీస్తున్నారని, ఎవరినీ కించపరిచేందుకు కాదని ఆయన స్పష్టం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజా హీరోగా ప్రారంభమయిన చిత్ర షూటింగ్
ఈ నెల 25న ఉల్లాసంగా, ఉత్సాహంగా
యువతారాగణం కోసం స్టార్ హంట్ కార్యక్రమం
పవన్ భుజాలపై పులి చిత్ర బాధ్యతలు
గీతం ఆల్బమ్ కీరవాణిచే ఆవిష్కరణ
బ్లేడ్‌బాబ్జీ ఆడియో విడుదలకు ఏర్పాట్లు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...