యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఈ నెల 22న దుబాయ్‌లో టాలీవుడ్ తమాషా
తెలుగు సినీ నటీనటులతో ఈ నెల 22న దుబాయ్‌లో టాలీవుడ్ తమాషా అనే కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఏవీఎస్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. సాగర్ టెర్నిట్ కార్పొరేషన్ దుబాయ్‌లో ఉంటున్న తమ ఉద్యోగుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందని ఏవీఎస్ తెలిపారు.

దుబాయ్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఉదయానందరెడ్డి కోరిక మేరకు తెలుగు సినీనటులతో టాలీవుడ్ తమాషాను నిర్వహిస్తున్నామని చెప్పారు. రజిత, అపూర్వ, హేమ, అలీ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, మిమిక్రీ శ్రీనివాస్, శివారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఈ నెల 16న బుజ్జిగాడు మేడ్‌ఇన్‌చెన్నై
అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ ఆడియో విడుదల
నెలాఖరులో బ్రహ్మానందం డ్రామాకంపెనీ
దశావతారం విడుదలపై ఆసిన్ ఆసక్తి
బ్రహ్మాజీ ప్రధానంగా కొత్త చిత్రం
నిన్ననేడురేపు 25న విడుదల
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace